స్టోరీస్

25-08-2025

25-08-2025 06:13 PM
 ఏపీలో మద్యం పాలసీతో ప్రజల జీవితాలు నాశనం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన నిధులను తమ నేతలకు దోచి పెడుతున్నారు. ఏపీలో పేదలకు విద్య, వైద్యం అందకుండా పోయింది
25-08-2025 05:48 PM
కుప్పం ప్రజలకు కృష్ణా జలాలను అందించడంలో చంద్రబాబు దీర్ఘకాలం సీఎంగా ఉండి కూడా విఫలమయ్యారని భరత్ మండిపడ్డారు.
25-08-2025 04:45 PM
కూటమి పార్టీలకు చెందిన నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపై చెలరేగిపోతున్నారు. ఉద్యోగుల పట్ల వారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత అభ్యంతరకరం. అధికారంలోకి రాకముందు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మేం ఉద్యోగులను గౌరవంగా...
25-08-2025 04:41 PM
న్యాయం చేయాలని ప్రశ్నించిన వారిపై వేధింపులకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుంది. వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేశారు.
25-08-2025 04:24 PM
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ధ్వ‌జ‌మెత్తారు. పెద్దిరెడ్డి కుటుంబానికి ఉన్న ప్రజాధరణ చూసి ఓర్వలేక రాజకీయ కుట్రలతో ఎల్లో మీడియా ద్వారా దుష్పచారం చేయిస్తోందని ఆవేదన
25-08-2025 04:10 PM
వైయ‌స్ జ‌గ‌న్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తి.  హిందూ ధర్మ పరిరక్షణ చంద్రబాబు కంటే కొన్ని వేల రెట్లు వైయ‌స్ జ‌గ‌న్‌, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి...
25-08-2025 03:26 PM
ఈ ఏడాది రాష్ట్రంలో రెండు లక్షల హెక్టార్లలో వేరుశనగ, నూనెగింజల సాగుకు బదులుగా వరి, ఆహారధాన్యాలు సాగు చేశారు. నూనెగింజలు, వేరుశనగకు యూరియాతో అవసరం లేదు.
25-08-2025 03:19 PM
డప నియోజకవర్గంలోనే 700కి పైగా దివ్యాంగుల పెన్షన్లు తొలగించారు.  గత 15 నుంచి 20 సంవత్సరాలుగా పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగులను, ఇటీవల ఏర్పడిన టిడిపి–జనసేన–బిజెపి కూటమి ప్రభుత్వం పెన్షన్ జాబితాల నుంచి...
25-08-2025 02:32 PM
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోంది. విధి వంచితులైన వారి పట్ల మానవత దృక్పథంతో ఉండాల్సింది పోయి
25-08-2025 12:16 PM
..42 ప్లాట్స్ యజమానులకు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అండ‌గా నిలిచింది. ఆస్తులు ధ్వంసం చేస్తుండ‌గా స‌మాచారం అందుకున్న ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ ,వెస్ట్ ఇంచార్జ్, మాజీ...
25-08-2025 12:05 PM
ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా ఎదుగుతాడనే అసూయతో దగ్గుపాటి ప్రసాద్ ను వెనుకేసుకొస్తున్నారు.
25-08-2025 09:23 AM
శ్రీకాకుళం ఆర్డీఓ, గార తహసీల్దార్‌లు సైతం కుటుంబ వివాదాలే కా­రణం అని నివేదిక సమర్పించారు. వాస్తవానికి వీరి­ది పేద కుటుంబం. పింఛన్‌పై ఆధార పడి బతుకుతు­న్నారనేది గ్రామంలో అందరికీ తెలుసు.
25-08-2025 09:15 AM
హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌కు వెళ్లిన  వైయస్ఆర్‌సీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి.. అక్కడ సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు....
25-08-2025 09:12 AM
వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ పల్నాడు జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పార్టీ గుంటూరు, పల్నాడు జిల్లా...
25-08-2025 08:56 AM
ఘటనపై నూజెండ్ల ఎస్సై కృష్ణారావు మాట్లాడుతూ.. చందాల వసూలు విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిందని, రెండు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ పికెట్ ఏర్పాటు

24-08-2025

24-08-2025 06:51 PM
గతంలోనూ చంద్రబాబుకు అలవాటైన మాట.. చెత్తనుండి సంపద తయారీని తానే కనిపెట్టునట్లు చెబుతారు. దీంతో పాటు స్వచ్చాంధ్రా, దోమల మీద యుద్ధం అంటూ హోర్డింగ్ లతో ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేశారు.
24-08-2025 06:42 PM
జిల్లా ప్రధాన కార్యదర్శులంటే జిల్లాలో పార్టీకి కమాండర్‌ లాంటివారు. మీరంతా పార్టీకి బలమైన పునాదులను నిర్మించాలి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ధీటుగా ఎదుర్కోగలిగేలా సిద్దం కావాలి.
24-08-2025 06:22 PM
‘‘చంద్రబాబు హయాంలో ప్రచారానికే ఐటీనీ పరిమితం చేశారు. ఒక మాటను పదే పదే చెప్పి నిజమని నమ్మిస్తున్నారు. ఐటీ టవర్స్‌కు నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు
24-08-2025 06:11 PM
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాపై త‌న టెస్టు అరంగేట్రం చేశాడు. త‌న కెరీర్‌లో 103 టెస్టులు ఆడిన పుజ‌రా 43.60 సగటుతో 7195 పరుగులు చేశాడు.  
24-08-2025 06:08 PM
టీటీడీ ల్యాండ్‌ను టూరిజానికి ఎందుకు ఇస్తున్నారు?. బీఆర్‌ నాయుడు, చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. దేవుడి భూమిని వాణిజ్య పరంగా మార్పిడి చేస్తున్నారు

23-08-2025

23-08-2025 05:53 PM
వృద్ధాప్యం కారణంగా నాకు ఆరోగ్యం బాగోలేదు. అందుకనే నేను గత ఏడాది ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని, నా కుమార్తెకు అవకాశం ఇవ్వాల్సిందిగా పార్టీకి విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తి మేరకు వైయస్ జగన్‌ గారు నా...
23-08-2025 04:47 PM
దివ్యాంగుల‌నే జాలి కూడా లేకుండా వారిని కూడా కూటమి ప్ర‌భుత్వం వేధిస్తోంది. గ‌త వైయ‌స్ఆర్‌సీపీ ఐదేళ్ల పాల‌న‌లో అర్హ‌తే ప్రామాణింగా పింఛ‌న్లు పంపిణీ చేస్తే, ఇప్పుడు తొల‌గించే కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది.
23-08-2025 04:38 PM
2024–25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయాలు కేవలం 3.08% మాత్రమే పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ ఆదాయాల వృద్ది 12.04 శాతం పెరగగా, ఏపీ ఆదాయం భారీగా తగ్గిపోయింది.
23-08-2025 04:22 PM
ఇల్లీగ‌ల్ మైనింగ్ జరుగుతుంటే   డ్రోన్ ద్వారా వీడియోలు ప్రజలకు తెలియజేయాలని తీస్తే అక్రమ కేసులు పెడతారా. ఇప్పుడు చేసే పాపాలు మీకు శాపాలు గా మారక తప్పవు.
23-08-2025 03:09 PM
రాష్ట్రంలో 7.70 లక్షల వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి.  వికలాంగుల పెన్షన్ లో అనర్హులంటూ నోటీసులు ఇస్తూ... రద్దు చేస్తున్నామని చెప్పారు. అర్హులైన వారికి కూడా తొలగించడం భావ్యమా? ఇంత దుర్మార్గమా? ప్రభుత్వం...
23-08-2025 01:24 PM
స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రిగా టంగుటూరి ప్ర‌కాశం పంతులు తీసుకొచ్చిన భూ సంస్క‌ర‌ణ‌లు దేశానికే దిక్సూచిగా నిలిచాయి. ఆ మ‌హ‌నీయుని ఆశ‌యాల‌ను నెర‌వేర్చే దిశ‌గా వైయస్ఆర్‌...
23-08-2025 12:12 PM
కేంద్రం నుంచి వచ్చిన యూరియా, డీఏపీ వంటి ఎరువులు ఎక్కడికెళ్లాయి?. బ్లాక్ మార్కెట్ కు తరలించిన వారెవరు?. చంద్రబాబు సర్కార్ ప్రేక్షక పాత్ర వహిస్తోంది.
23-08-2025 12:06 PM
వార్డు సచివాలయం సెక్రటరీ లకు వినతి పత్రం అందించడం జరిగింది. లక్ష మంది వికలాంగుల పెన్షన్లు తొలగించడం దారుణం. డాక్టర్లు వికలాంగులను తక్కువగా పర్సంటేజ్ శాతం చూపిస్తున్నారు.
23-08-2025 11:55 AM
చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా మళ్లీ ఇప్పుడు తప్పు అంటూ పింఛన్లు తీసేశారు. పెంచిన వెయ్యి రూపాయలు సర్ధుబాటు చేయడం కోసం చంద్రబాబు రచించిన ప్లాన్‌ ఇది. చంద్రబాబు కోతల పథకంలో నిజంగా...
23-08-2025 11:46 AM
ఇవాళ ఫోన్‌లో ప‌రామ‌ర్శించారు. ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరా తీశారు.  త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

Pages

Back to Top