Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలి
తిరుపతి తొక్కిసలాటపై విచారణను నిర్వీర్యం చేశారు
హామీలు అమలు చేశామన్న కూటమి ప్రభుత్వ మాటలు దుర్మార్గం
ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేయాల్సిందే
పోలీసుల విచారణకు ప్రసన్నకుమార్రెడ్డి
దెందలూరులో వైయస్ఆర్సీపీ నేతల అరెస్ట్
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ అరెస్టు
ఎన్ని కుట్రలు చేసినా ప్రజలను వైయస్ఆర్సీపీకి దూరం చేయలేరు
సిట్ దర్యాప్తునకు ఎల్లో మీడియా డైరెక్షన్
స్టోరీస్
25-07-2025
చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలి
25-07-2025 03:47 PM
గతంలో రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటం ఆడిన చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ అదే పాత డ్రామాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
తిరుపతి తొక్కిసలాటపై విచారణను నిర్వీర్యం చేశారు
25-07-2025 03:08 PM
వైయస్ జగన్ సీఎంగా ఉండగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీలైనంత ఎక్కువమంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలన్న ఉద్దేశంతో శ్రీరంగపట్టణాన్ని ఆదర్శంగా తీసుకుని పది రోజుల పాటు ప్రత్యేక...
హామీలు అమలు చేశామన్న కూటమి ప్రభుత్వ మాటలు దుర్మార్గం
25-07-2025 02:28 PM
కూటమి పార్టీ నేతలు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాలు అమలు మా ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తర్వాత సూపర్ సిక్స్ లో అన్నింటినీ అమలు చేశామని... ఒక్క ఆడబిడ్డ నిధి పథకం...
ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేయాల్సిందే
25-07-2025 12:47 PM
వైయస్ జగన్ ప్రశ్నిస్తే తప్పా ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం దారుణం
పోలీసుల విచారణకు ప్రసన్నకుమార్రెడ్డి
25-07-2025 12:33 PM
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, వారి ముఖ్య అనుచరుల ప్రోద్బలంతో ఈ నెల 7వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో టీడీపీ మూకలు మారణాయుధాలతో సుజాతమ్మ కాలనీలోని...
దెందలూరులో వైయస్ఆర్సీపీ నేతల అరెస్ట్
25-07-2025 12:16 PM
దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సోదరుడు చల్లగోళ్ళ తేజ, చల్లగోళ్ళ ప్రదీప్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిని సైతం...
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
25-07-2025 11:59 AM
కూటమి ప్రభుత్వం అధికారోలోకి వచ్చేందుకు వందల సంఖ్యలో హామీలిచ్చారని, బాబు ష్యూరిటి- భవిష్యత్తు గ్యారెంటి అని ప్రజలకు బాండ్లు ఇచ్చి మోసం చేశారన్నారు.
పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ అరెస్టు
25-07-2025 11:35 AM
మిథున్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలను సానుకూలగా వింటూ సహనంగా స్పందించే నాయకుడు. అలాంటి నేతను రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు
24-07-2025
ఎన్ని కుట్రలు చేసినా ప్రజలను వైయస్ఆర్సీపీకి దూరం చేయలేరు
24-07-2025 06:13 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి బాధిస్తున్నా.. ముఖ్యమంత్రిగా ప్రజల ప్రాణాలను కాపాడడం లో ఆయన తీసుకున్న చర్యలు దేశంలోనే ప్రధమ స్ధానంలో నిలిచాయి.
సిట్ దర్యాప్తునకు ఎల్లో మీడియా డైరెక్షన్
24-07-2025 05:39 PM
తనకు పాలన చేతకాదని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పేశాడు. ఏదైనా అలజడి సృష్టించి వైయస్ఆర్సీపీ మీద బురద జల్లడానికే చంద్రబాబు ఆయన్ను వాడుకుంటున్నాడు. ఆయనకున్న సినిమా క్రేజ్ని తెలుగుదేశం...
గుర్రం జాషువా ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలి
24-07-2025 03:35 PM
విశ్వనరుడిని నేను అని చాటుకున్న గొప్ప సంస్కర్త. అసమానతలు లేని సమాజాన్ని సృష్టించాలని అయన కన్న కలలను తన పాలనలో ఆచరణలోకి తీసుకువచ్చిన నాయకుడు వైయస్ జగన్.
సర్ ఆర్థర్ కాటన్కు ఘన నివాళి
24-07-2025 02:27 PM
పచ్చటి తివాచీలుగా మార్చిన ఆ మహానీయుడి వర్ధంతి సందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ..తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో నియంత పాలన
24-07-2025 02:11 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నియంతృత్వంతో కూడిన రాచరిక పాలన నడుస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. మాజీ మంత్రిగా ఉన్న నాకే సరైన రక్షణ లేదు. ఇక సామాన్య ప్రజల...
పక్క రాష్ట్రాలకు యూరియా తరలిపోతున్నా..పట్టించుకోరా?
24-07-2025 01:21 PM
. కర్నూలు జిల్లా రైతులకు యూరియా అందుబాటులో లేక కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి యూరియా తెచ్చుకుంటున్నారు. యూరియా అందించలేని ప్రభుత్వం ఎందుకు, రైతులకు పెద్ద పీట వేస్తామని చెప్పి
ఎంపీ మిధున్ రెడ్డి అక్రమ అరెస్టుపై నిరసన జ్వాల
24-07-2025 12:57 PM
వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టి, ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ..మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమ...
కూటమి పాలనలో అభివృద్ధి నిల్..అప్పులు ఫుల్
24-07-2025 12:19 PM
మ్ము ఒకడిది సోకు ఒకరిది అన్న రీతిలో చంద్రబాబు పాలన సాగుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ పథకాలపై అసలు ఊసే లేదు` అని రవీంద్రనాథ్రెడ్డి ఫైర్ అయ్యారు.
గుర్రం జాషువాకు వైయస్ జగన్ నివాళులు
24-07-2025 12:07 PM
ఇవాళ గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
మాజీ మంత్రి అనిల్కు పోలీసుల నోటీసులు
24-07-2025 11:57 AM
టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా తాజాగా మాజీమంత్రి అనిల్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఇంటింటా నిజం.. తల్లికి మోసం
24-07-2025 11:28 AM
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం హైసూ్కల్లో 300 మంది విద్యార్థులు చదువుతుంటే ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం ఇవ్వలేదు. ఇలాంటి ఘటనలు ప్రతి జిల్లాలోనూ చోటు చేసుకున్నాయి.
ఎరువు..కరువు
24-07-2025 08:48 AM
ఇటీవల కురిసిన వర్షాలకు మొక్కజొన్న, కంది పంటలకు యూరియా వేసేందుకు నంద్యాల జిల్లా నందికొట్కూరులోని రైతు సేవా కేంద్రాల వద్దకు, సహకార సొసైటీ కార్యాలయాల వద్దకు వెళ్లిన రైతన్నలకు నిరాశ ఎదురు కావడంతో...
23-07-2025
చంద్రబాబు పెద్ద చీటర్
23-07-2025 06:35 PM
కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో...ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని హామీ ఇస్తూ మేనిఫెస్టోలో పెట్టారు. 2 కోట్ల మంది మహిళలకు ఈ పథకం కింద హామీ ఇచ్చారు
లిక్కర్ కేసులో ఈనాడు అసత్యప్రచారం బట్టబయలు..
23-07-2025 06:19 PM
ఒక నీచమైన దుర్భుద్ధి, కుట్ర, కుతంత్రంతో వ్యవహరిస్తూ, వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై నిత్యం బురద చల్లడమే లక్ష్యంగా పని చేస్తున్న ఈనాడు యాజమాన్యం ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి...
పదాతి దళం సమర్ధవంతంగా పనిచేయాలి
23-07-2025 05:05 PM
ఫైనల్గా ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్ధుల విజయానికి బాటలు వేయాలి, కమిటీల ఏర్పాటుపై సీరియస్ గా దృష్టిపెట్టాలి. కమిటీలన్నీ పూర్తయితే 14 లక్షల నుంచి 18 లక్షల మంది సైన్యం సిద్దమవుతారు.
చెప్పేవి శ్రీరంగనీతులు! చేసేవన్నీ మోసాలే
23-07-2025 04:41 PM
18 నెలల కూటమి పాలన పూర్తిగా విఫలం అయిందని, ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయారన్నారు. కేవలం అమరావతి కోసమే వేలకోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు
చంద్రబాబు సృష్టించిన బేతాళకథలే లిక్కర్ స్కాం
23-07-2025 03:34 PM
కూటమి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులను గమనిస్తే వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టడం, నోటీసులు ఇవ్వడం, రిమాండ్లకు పంపడం, అరెస్టులు చేయడం, కండిషన్...
‘ఆడబిడ్డ నిధి’కి మంగళం
23-07-2025 03:24 PM
'ఆడబిడ్డ నిధి' పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మేయాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు ద్వారా మాట్లాడించి సాంతం పథకానికే మంగళం పాడేసే కుట్ర చేస్తున్నారని అర్థమవుతుంది
కూటమి ప్రభుత్వంలో దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కాం
23-07-2025 03:04 PM
అనంతరం జైలు బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చి, నిత్యం అవినీతి సొమ్ముతో జేబులు నింపుకోవడంలోనే చంద్రబాబు నిమగ్నమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు
పాలన చేత కాక చేతులేత్తేశారు
23-07-2025 02:58 PM
అప్పుల సామ్రాట్ అని చంద్రబాబు కు దేశంలో బిరుదు ఇవ్వొచ్చు. రైతులకు సకాలంలో ఎరువులు అందక, పెట్టుబడి సహాయం లేదు, రుణాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పథకాల అమలుపై ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు కానీ...
అన్ని వర్గాలకు చంద్రబాబు మోసం
23-07-2025 02:41 PM
ఎన్నికలు జరిగి సుమారు ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజా సంక్షేమానికి సంబంధించిన పథకాలు ఏవి అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అబద్దపు హామీలపై తెలుగుదేశం నాయకులను ప్రశ్నించాలని...
కరేడు రైతుల పక్షాన వైయస్ఆర్సీపీ పోరాటం
23-07-2025 02:25 PM
ఇటీవల రెండు గ్రామాల్ని తరలించేందుకు 2000 ఎకరాలు సిద్ధం చేస్తున్నారు. పచ్చటి పొలాలను గ్రామాలను కదిలించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »