స్టోరీస్

24-07-2025

24-07-2025 06:13 PM
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల పాలనలో రెండేళ్ల పాటు కరోనా మహమ్మారి బాధిస్తున్నా.. ముఖ్యమంత్రిగా ప్రజల ప్రాణాలను కాపాడడం లో ఆయన తీసుకున్న చర్యలు దేశంలోనే ప్రధమ స్ధానంలో నిలిచాయి.
24-07-2025 05:39 PM
త‌న‌కు పాల‌న చేత‌కాద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే చెప్పేశాడు. ఏదైనా అల‌జ‌డి సృష్టించి వైయస్ఆర్‌సీపీ మీద బుర‌ద జ‌ల్ల‌డానికే చంద్ర‌బాబు ఆయ‌న్ను వాడుకుంటున్నాడు. ఆయ‌న‌కున్న సినిమా క్రేజ్‌ని తెలుగుదేశం...
24-07-2025 03:35 PM
విశ్వనరుడిని నేను అని చాటుకున్న గొప్ప సంస్కర్త. అసమానతలు లేని సమాజాన్ని సృష్టించాలని అయన కన్న కలలను తన పాలనలో ఆచరణలోకి తీసుకువచ్చిన నాయకుడు వైయస్ జగన్.
24-07-2025 02:27 PM
ప‌చ్చ‌టి తివాచీలుగా మార్చిన ఆ మ‌హానీయుడి వ‌ర్ధంతి సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌న‌స్ఫూర్తిగా నివాళుల‌ర్పిస్తూ..త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
24-07-2025 02:11 PM
కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక‌ రాష్ట్రంలో నియంతృత్వంతో కూడిన రాచ‌రిక పాల‌న న‌డుస్తోంది. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు పూర్తిగా అదుపుత‌ప్పాయి. మాజీ మంత్రిగా ఉన్న నాకే స‌రైన ర‌క్ష‌ణ లేదు. ఇక సామాన్య ప్ర‌జ‌ల...
24-07-2025 01:21 PM
. కర్నూలు జిల్లా రైతులకు యూరియా అందుబాటులో లేక కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళి యూరియా తెచ్చుకుంటున్నారు. యూరియా అందించలేని ప్రభుత్వం ఎందుకు, రైతులకు పెద్ద పీట వేస్తామని చెప్పి
24-07-2025 12:57 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టి, ఈ ప్ర‌భుత్వానికి మంచి బుద్ధి ప్ర‌సాదించాల‌ని కోరుతూ..మ‌హాత్మాగాంధీ విగ్ర‌హానికి విన‌తిప‌త్రం స‌మ‌...
24-07-2025 12:19 PM
మ్ము ఒకడిది సోకు ఒకరిది అన్న రీతిలో చంద్రబాబు పాలన సాగుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ పథకాలపై అసలు ఊసే లేదు` అని ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
24-07-2025 12:07 PM
ఇవాళ గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా నివాళుల‌ర్పిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.  
24-07-2025 11:57 AM
టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా తాజాగా మాజీమంత్రి అనిల్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
24-07-2025 11:28 AM
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిక్కవరం హైసూ్కల్లో 300 మంది విద్యార్థులు చదువుతుంటే ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం ఇవ్వలేదు. ఇలాంటి ఘటనలు ప్రతి జిల్లాలోనూ చోటు చేసుకున్నాయి.
24-07-2025 08:48 AM
ఇటీవల కురిసిన వర్షాలకు మొక్కజొన్న, కంది పంటలకు యూరియా వేసేందుకు నంద్యాల జిల్లా నందికొట్కూరులోని రైతు సేవా కేంద్రాల వద్దకు, స­హకార సొసైటీ కార్యాలయాల వద్దకు వెళ్లిన రైత­న్నలకు నిరాశ ఎదురు కావడంతో...

23-07-2025

23-07-2025 06:35 PM
కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో...ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని హామీ ఇస్తూ మేనిఫెస్టోలో పెట్టారు. 2 కోట్ల మంది మహిళలకు ఈ పథకం కింద హామీ ఇచ్చారు
23-07-2025 06:19 PM
ఒక నీచమైన దుర్భుద్ధి, కుట్ర, కుతంత్రంతో వ్యవహరిస్తూ, వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై నిత్యం బురద చల్లడమే లక్ష్యంగా పని చేస్తున్న ఈనాడు యాజమాన్యం ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి...
23-07-2025 05:05 PM
ఫైనల్‌గా ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్ధుల విజయానికి బాటలు వేయాలి, కమిటీల ఏర్పాటుపై సీరియస్‌ గా దృష్టిపెట్టాలి. కమిటీలన్నీ పూర్తయితే 14 లక్షల నుంచి 18 లక్షల మంది సైన్యం సిద్దమవుతారు.
23-07-2025 04:41 PM
18 నెలల కూటమి పాలన పూర్తిగా విఫలం అయిందని, ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేకపోయారన్నారు. కేవలం అమరావతి కోసమే వేలకోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు
23-07-2025 03:34 PM
కూట‌మి అధికారంలోకి వ‌చ్చాక ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌రిస్థితులను గ‌మనిస్తే వైయస్ఆర్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మీద కేసులు పెట్ట‌డం, నోటీసులు ఇవ్వ‌డం, రిమాండ్‌ల‌కు పంప‌డం, అరెస్టులు చేయ‌డం, కండిష‌న్...
23-07-2025 03:24 PM
'ఆడ‌బిడ్డ నిధి' ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ని అమ్మేయాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు ద్వారా మాట్లాడించి సాంతం ప‌థ‌కానికే మంగ‌ళం పాడేసే కుట్ర చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతుంది
23-07-2025 03:04 PM
అనంతరం జైలు బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చి, నిత్యం అవినీతి సొమ్ముతో జేబులు నింపుకోవడంలోనే చంద్రబాబు నిమగ్నమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు
23-07-2025 02:58 PM
అప్పుల సామ్రాట్ అని చంద్రబాబు కు దేశంలో బిరుదు ఇవ్వొచ్చు. రైతులకు సకాలంలో ఎరువులు అందక, పెట్టుబడి సహాయం లేదు, రుణాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పథకాల అమలుపై ఈ ప్ర‌భుత్వానికి శ్ర‌ద్ధ లేదు కానీ...
23-07-2025 02:41 PM
ఎన్నికలు జరిగి సుమారు ఏడాదిన్నర గడుస్తున్నా ప్రజా సంక్షేమానికి సంబంధించిన పథకాలు ఏవి అమలు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అబద్దపు హామీలపై తెలుగుదేశం నాయకులను ప్రశ్నించాలని...
23-07-2025 02:25 PM
ఇటీవల రెండు గ్రామాల్ని తరలించేందుకు 2000 ఎకరాలు సిద్ధం చేస్తున్నారు. పచ్చటి పొలాలను గ్రామాలను కదిలించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుంది.
23-07-2025 12:33 PM
కూటమి సర్కార్‌ అమల్లోకి తీసుకొచ్చిన రెడ్‌బుక్‌ రాజ్యాంగంపై భయపడాల్సిన పనిలేదన్నారు. ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా అందరూ కలసికట్టుగా పోరాటం సాగించాలన్నారు.  
23-07-2025 12:11 PM
లిక్కర్ స్కాం పేరుతో  జరుగుతున్న అరెస్టులు కేవలం ఉద్దేశపూర్వకంగా ప్రతీకారేచ్ఛతో చేస్తున్న కార్యక్రమం. చంద్రబాబు ప్రస్తుత ప్రభుత్వంలో మద్యం మాఫియా యధేచ్చగా దోపిడీ చేస్తోంది. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్...
23-07-2025 11:40 AM
బాలగంగాధర తిలక్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న‌ నివాళులు అర్పించారు. ఈ  మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
23-07-2025 09:26 AM
మంచి ఆరోగ్యంతో ఎప్పట్లాగే దేశ ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని ఆశిస్తున్నాను’’ అని వైయ‌స్‌ జగన్‌ పేర్కొన్నారు.
23-07-2025 09:12 AM
తాడేప‌ల్లి: సిట్ చార్జిషీట్‌లోనూ ఎల్లో మీడియా బేతాళ క‌థ‌లు అల్లింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ లీగ‌ల్ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎం. మ‌నోహ‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు.
23-07-2025 08:50 AM
‘చంద్రబాబు–పవన్‌కళ్యాణ్‌ ఉమ్మడిగా ప్రకటించిన మేనిఫెస్టోలో ‘ప్రతి మహిళకు నెలకు రూ.1500’ (19 నుంచి 59 సంవత్సరాల వరకు) అని పేర్కొన్నారు. కానీ, ఎన్నికలకు ఏడాది, ఏడాదిన్నర ముందు నుంచే... మేనిఫెస్టోలో...

22-07-2025

22-07-2025 06:32 PM
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలను నమ్మి ఓటేసిన మహిళలు ఇప్పుడు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేష్‌ చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోయామని ఆవేదన చెందుతున్నారు
22-07-2025 06:28 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్‌బుక్‌ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా కూటమి సర్కార్‌ పాలన సాగుతోంది.

Pages

Back to Top