స్టోరీస్

23-12-2025

23-12-2025 06:17 PM
విభజిత రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు పేకాట క్లబ్‌లు ఉండేవి. 2019లో జగన్‌గారు అధికారంలోకి రాగానే పేకాట క్లబ్‌లు రద్దు చేశారు. కానీ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే, మళ్లీ వాటిని పెంచి పోషిస్తోంది....
23-12-2025 06:05 PM
‘‘తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు ఎన్నిక‌ల ముందు, ఇప్పుడూ ప‌నిక‌ట్టుకుని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై విష ప్ర‌చారం చేస్తున్నాయి. వైయ‌స్ఆర్ సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బ‌తింద‌ని,...
23-12-2025 05:56 PM
నాలుగైదు రోజులగా అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటలు, వారి భాష, ఆలోచనా విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారం రోజుల క్రితం  గవర్నర్ గారిని మా పార్టీ అధ్యక్షుడు, మాజీ...
23-12-2025 05:48 PM
ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గారు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడుతుంటే చంద్రబాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు మాత్రం  వైయస్‌ఆర్‌సీపీ నాయకుల‌ను తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. వారి ప్ర‌వ‌ర్త‌న...
23-12-2025 02:52 PM
రైల్వే కోడూరు, రాజంపేట చుట్టుపక్కల నియోజకవర్గాలు, మండలాలు అనేక ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని, జిల్లా కేంద్రం హోదా కల్పిస్తే..
23-12-2025 02:31 PM
తగ్గించిన వేతనాలను వెంటనే పునరుద్ధరించాలి, బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలి, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పీఎఫ్‌, ఈఎస్ఐ వంటి చట్టబద్ధ హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
23-12-2025 02:15 PM
కూటమి ప్రభుత్వం ప్రజలను పిచ్చోళ్లను చేస్తోందని, మైనార్టీల ఆస్తుల విషయంలో వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని షేక్ నూరి ఫాతిమా హెచ్చరించారు.
23-12-2025 01:00 PM
బుధవారం ఉదయం 10.30 గంటలకు పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుని ప్రేయర్‌ హాల్‌లో జరిగే క్రిస్మస్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఇడుపులపాయ
23-12-2025 12:39 PM
పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు
23-12-2025 11:17 AM
దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 23 ను జాతీయ రైతుల దినోత్సవం (కిసాన్ దివస్) గా జరుపుకుంటారు. ఈ రోజు, రైతుల సంక్షేమానికి అంకితభావంతో కృషి చేసిన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్  జయంతి సందర్భంగా
23-12-2025 11:08 AM
కూటమి ప్రభుత్వంలో ప్రతి పాఠశాల మరియు కళాశాలలో విద్యార్థులు కార్మికులగా  మారిపోతున్నారని విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే పిల్లలను పనుల్లో నిమగ్నం చేయడం ఏ పాటిదని ఆయన పేర్కొన్నారు
23-12-2025 10:55 AM
ఈ రబీ సీజన్‌లో నా అంచనా ప్రకారం 5.5 నుండి 6 లక్షల టన్నుల యూరియా అవసరం  కాగా ప్రభుత్వ అంచనా 9.38 లక్షల టన్నుల యూరియా డిమాండ్‌ ఉన్నట్టు చూపిస్తున్నారు. పంటల వారీ మొత్తం డిమాండ్ వివరాలు ప్రకటించాలి..
23-12-2025 10:51 AM
విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో చి్రల్డన్‌ థియేటర్‌ గేటు వద్ద మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు తదితరులు నిరసన

22-12-2025

22-12-2025 05:12 PM
వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో మ‌హిళ‌ల భ‌ద‌త్ర‌కు అనేక సంస్క‌ర‌ణ‌లు చేశారు. చంద్రబాబు నాయుడు మాటలకే పరిమితమయ్యారు, నేరస్థులపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పే డైలాగ్‌లు మాత్రమే ఆయ‌న నోట వినిపిస్తాయి
22-12-2025 04:44 PM
కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్‌ డెన్‌ గా మార్చివేసింది. రాష్ట్రంలో యధేచ్చగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. దేశంలో ఎక్కడ నుంచైనా రాష్ట్రానికి వచ్చి పేకాట నిరభ్యంతరంగా ఆడుకోవచ్చు అన్న భావన...
22-12-2025 04:39 PM
అక్టోబ‌ర్ 18న త‌న‌ను క‌లిసిన టీచ‌ర్ల‌తో టెట్ నుంచి మిన‌హాయింపు ద‌క్కేలా చూస్తాన‌ని హ‌మీ ఇచ్చిన చంద్ర‌బాబు, నాలుగు రోజుల‌కే మాట మార్చి అంద‌రూ ప‌రీక్ష పాస‌వ్వాల‌ని అక్టోబ‌ర్ 22న టెట్ నోటిఫికేష‌న్
22-12-2025 03:55 PM
పర్యటనలో భాగంగా డిసెంబర్‌ 23న మధ్యాహ్నం బెంగళూరు నుంచి బయలుదేరి  హెలికాప్టర్ ద్వారా పులివెందుల సమీపంలోని భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
22-12-2025 03:01 PM
ఈ నెల 21వ తేదీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు గ్రామానికి వచ్చిన గోపిపై ఎమ్మెల్యే వర్గీయులు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన గోపి,...
22-12-2025 02:43 PM
నూజివీడు నియోజ‌క‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న మంత్రి పార్థ‌సార‌థితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హోంమంత్రి అనిత దీనికి స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు
22-12-2025 01:09 PM
కర్నూలు జిల్లా : ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలనే ప్రజల డిమాండ్ మరింత బలంగా వినిపిస్తోంది.
22-12-2025 12:11 PM
ఈ ఘటనపై వివరాలు తెలుసుకునేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన సాక్షి విలేఖరి శాంత కుమార్‌ని  ఎస్సై నరేంద్ర దుర్భాషలాడు. 
22-12-2025 12:04 PM
వైయ‌స్ఆర్‌సీపీ యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) కమిటీ, వైయ‌స్ఆర్‌సీపీ మిడిల్స్‌బరో యూత్‌ ఆధ్వర్యంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. వైయ‌స్ఆర్‌సీపీ జనరల్‌ సెక్రటరీ(ఎన్‌ఆర్‌ఐ...
22-12-2025 11:57 AM
అమ్మ ఒడి, వైయ‌స్ఆర్ ఆసరా, వైయ‌స్ఆర్ చేయూత, వైయ‌స్ఆర్ కళ్యాణమస్తు వంటి పథకాలు మహిళల జీవితాల్లో స్థిరత్వాన్ని తీసుకొచ్చాయ‌న్నారు. ముఖ్యంగా డబ్బులు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేయడం ద్వారా వారి
22-12-2025 11:38 AM
వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎప్పటిలాగే సేవా మార్గాన్నే ఎంచుకుంటూ, ప్రజల మధ్య నిలిచిన పార్టీగా ముందుకు సాగుతోంది. అదే స్ఫూర్తితో, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, జననేత శ్రీ వైయ‌స్ జగన్ మోహన్...
22-12-2025 09:59 AM
వేడుకల్లో పాల్గొన్న వారు మాట్లాడుతూ… ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, పేదల పక్షాన నిలబడి పాలన సాగించిన నాయకుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారని ప్రశంసించారు. సామాన్యుడి జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన అనేక...
22-12-2025 09:53 AM
వైయ‌స్‌ జగన్‌ పట్ల అభిమానులు చూపిన ప్రేమ, ఆదరణ గ్లోబల్‌ ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లింది. ఆయన పాలనను, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను.. ఆయన విజన్‌ను ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు

21-12-2025

21-12-2025 06:09 PM
జన్మదిన వేడుకల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, కంటి పరీక్షా కేంద్రాలు, అన్నదానం, పేదలకు దుస్తులు, పండ్ల పంపిణీ వంటి...
21-12-2025 04:35 PM
కోట్లాది మంది తెలుగుప్ర‌జ‌ల ఆరాధ్య నాయ‌కులు, జ‌న‌నేత‌ వైయ‌స్ జ‌గ‌న్ గారి జ‌న్మ‌దిన వేడుక‌లు పార్టీకి పండ‌గ రోజు. కార్య‌క‌ర్తలు కాల‌ర్ ఎగ‌రేసి చెప్పుకునే గొప్ప ల‌క్ష‌ణాలున్న నాయ‌కుడాయ‌న‌. ఆయ‌న వందేళ్ల...
21-12-2025 04:25 PM
ముఖ్యమంత్రి కుమారుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జగన్‌ పడిలేచిన కెరటంలా నిలిచాడు. ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టేనాటికే రాజకీయ గాలి చేదుగా ఉంది. నమ్మక ద్రోహుల కాలం నలుమూలలా వ్యాపించి ఉంది
21-12-2025 04:15 PM
వైఎస్‌ జగన్‌ పట్ల అభిమానులు చూపిన ప్రేమ, ఆదరణ గ్లోబల్‌ ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లింది. ఆయన పాలనను, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను.. ఆయన విజన్‌ను ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు.

Pages

Back to Top