మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
మాదాసి కురువలుగా గుర్తించాలి
03 Dec 2017 10:05 AM
కర్నూలు: కురువ/కురుబలను మాదాసి కురువలుగా గుర్తించి ఎస్సీ జాబితాలో చేర్పించాలని కురువ సంఘం నాయకులు రామలింగారెడ్డి, బొంబాయి సుధాకర్, ఎర్రిస్వామి కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ను తుగ్గలిలో వారు కలసి జీఓ 31 ప్రకారం కురువ/కురుబలను మాదాసి కురువలుగా గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. వైయస్ జగన్ స్పందిస్తూ ఈ విషయమై తమ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అధ్యయనం చేయిస్తానన్నారు.