కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఇల్లు, ఇంటికో ఉద్యోగం అని బాబు మోసం చేశాడు
28 Dec 2017 1:32 PM
చిత్తూరు: పేదలకు ఇల్లు, ఆ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు నాయుడు మోసం చేశాడని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కొటాల క్రాస్ వద్ద వైయస్ జగన్ను కలిసిన మహిళలు వారి సమస్యలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు రుణమాఫీ, పెన్షన్లు, రేషన్ అన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకే ఇస్తున్నాడన్నారు. పూరిగుడిసెల్లో జీవిస్తున్నాం. చిన్న పిల్లలు స్కూల్కి ఏరుదాటిపోవాలి. తుమలుంకతండాలో అంగన్వాడీ లేదు, స్కూల్ లేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. మా సమస్యలన్నీ జగనన్నకు చెప్పాం. మా సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పారు.