మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
పింఛన్ రావట్లేదయ్యా..
23 Nov 2017 10:46 AM
కర్నూలు ‘అయ్యా 70 ఏళ్ల వయసు ఉన్నా మాకు పింఛన్ రావడం లేదు’ అని పెండేకల్కు చెందిన వృద్ధులు వెల్దుర్తి మద్దయ్య(80), యర్రమ్మ(68) వైయస్ జగన్ ఎదుట వాపోయారు. పింఛన్కు దరఖాస్తు చేసుకుంటే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే పింఛన్ రూ.2 వేలు చేసి అందేలా చూస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.