న్యాయం జరిగేలా చూస్తా

అనంతపురం:

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని డీఈడీ విద్యార్థులు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో డీఈడీ పరీక్షల నిర్వహణ ఆలస్యం అవుతోందని.. తద్వారా చాలా మంది టెట్, డీఎస్సీ పరీక్ష రాసే అర్హత కోల్పోయే అవకాశం ఉందని వారు ఆయనకు తెలిపారు. సమస్యను సాదరంగా విన్న వైయస్‌ జగన్‌ న్యాయం జరిగేలా చూస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు.  

Back to Top