మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఆక్రమణల గురించి నువ్వు రాస్తే ఎలా గురువింద డ్రామోజీ?
29 Oct 2022 4:03 PM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్
తాడేపల్లి: ఈనాడు పత్రిక అధినేత రామోజీరావుకు ట్విట్టర్ వేదికగా వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి చురకలంటించారు. ఆక్రమణల గురించి నువ్వు రాస్తే ఎలా గురువింద డ్రామోజీ? అంటూ ఆయన ట్వీట్ చేశారు. అతిపెద్ద ఆక్రమణదారులు "ఈనాడు" రాము, చంద్రం, బంధువర్గమే. జగన్ గారి ప్రభుత్వం విశాఖలో 2,640 కోట్ల విలువైన 480 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. మరో 200 ఎకరాలు తెలుగు దొంగల పార్టీ నేత చంద్రం, బినామీల గుప్పెట్లో ఉన్నాయి.. తప్పించుకోలేరు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.