రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిపై టీడీపీ నేతల దాడి
17 May 2019 6:03 PM
చిత్తూరు: పులివర్తివారిపల్లెలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి రెడ్డప్పపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తమ గ్రామంలో ప్రచారం చేయొద్దంటూ రెడ్డప్పను అడ్డుకొని, వాహనంపై దాడి చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీ పోలింగ్కు ఈసీ ఆదేశించింది. ఈ క్రమంలో నిన్న టీడీపీ నేతలు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. ఇవాళ ఎంపీ అభ్యర్థి రెడ్డప్పపై దౌర్జనం చేశారు.