మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఓటుకు కోట్లు కేసుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే ఆర్కే
25 Nov 2019 4:04 PM
ఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసుపై సుప్రీం కోర్టులో మరోసారి పిటీషన్ దాఖలైంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు కోట్ల కేసుపై మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎర్లీ హియరింగ్ పిటీషన్ దాఖలు చేశారు. 2017లో పిటీషన్ దాఖలు చేసినా కోర్టులో లిస్టింగ్ కాకపోవడంతో మరోసారి ఎమ్మెల్యే ఆర్కే పిటీషన్ దాఖలు చేశారు.