వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జంగా కృష్ణమూర్తి
21 Feb 2019 3:13 PM
బీ ఫారం అందజేసిన ఎంపీ విజయసాయిరెడ్డి
అమరావతి: ఎమ్మెల్యేల కోటాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీసీ సంఘం అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తిని పార్టీ అధినేత వైయస్ జగన్ మెహన్ రెడ్డి ఎంపిక చేశారు. ఈ మేరకు గురువారం జంగా కృష్ణమూర్తికి వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి బీఫారం అందజేశారు. ఈ నెల 25న జంగా కృష్ణమూర్తి నామినేషన్ దాఖలు చేయనున్నారు. జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు ఈ నెల 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభలో వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన విషయం విధితమే. గతంలో వైయస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.