పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
వైయస్ఆర్సీపీలోకి భారీ చేరికలు
25 Mar 2019 10:53 AM
చంద్రబాబును నమ్మి మోసపోయాం
గిడ్డంకుల సంస్థ మాజీ ఛైర్మన్ రమేష్నాయుడు
కృష్ణా జిల్లా:జిల్లాలో టీడీపీ నుంచి వైయస్ఆర్సీపీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి.గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ రమేష్నాయుడు,కాంగ్రెస్ నేతలు మాధవి,బొప్పన సుబ్బారావు, శివాజీ,పలువురు ప్రముఖ నేతలు వైయస్ఆర్సీపీలోకి చేరారు.వారికి వైయస్ఆర్సీపీ నేత పేర్నినాని పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయాయని రమేష్ నాయుడు అన్నారు.నాయకుడు అంటే ఎలా ఉండాలో వైయస్ఆర్ను చూసి చంద్రబాబు ఎంతో నేర్చుకోవాలన్నారు.పేర్ని నాని మాట్లాడుతూ వైయస్ఆర్సీపీ నిర్ణయాన్ని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారని తెలిపారు.వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే సంక్షేమపథకాలకు దూరమైన ప్రజలు పూర్తిస్థాయిలో సంక్షేమ ఫలాలు అందిస్తామని తెలిపారు.