కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
సూరి హింసా రాజకీయాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తాం
15 Apr 2019 2:29 PM
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
అనంతపురం: ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి హింసా రాజకీయాలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని వైయస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల పోలింగ్ తరువాత సూరి హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులను చంపాలని కార్యకర్తలకు సూరి దిశానిర్దేశం చేశారని, అందుకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు కూడా సూరి వాయిస్ స్పష్టంగా ఉందని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే సూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండు చేశారు. ధర్మవరం నియోజకవర్గంలో జరిగిన ఆస్తుల విధ్వంసం, భౌతిక దాడుల కేసుల్లో సూరిని నిందితుడిగా చేర్చాలని ఆయన డిమాండు చేశారు.