రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఆ ఉత్తరం నకిలీది
22 Mar 2022 3:39 PM
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైయస్ భారతి గారు రాసినట్లుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఉత్తరం నిజం కాదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తేల్చి చెప్పింది. ఆ ఉత్తరం నకిలీదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ఉత్తరం భారతి గారు రాసినది కాదు. ఈ విషయం గమనించాల్సిందిగా ప్రకటనలో కోరారు.