వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్ల నియామకం
19 Apr 2022 9:09 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త జిల్లాలకు పార్టీ అధ్యక్షులను, రీజినల్ కో-ఆర్డినేటర్లను నియమించారు. ఈ మేరకు జాబితాను వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం మీడియా ముఖంగా వెల్లడించారు.
జిల్లా అధ్యక్షులు వీరే..
జిల్లా పేరు అధ్యక్షులు
1 చిత్తూరు కేఆర్జే భరత్
2 అనంతపురం కాపు రామచంద్రారెడ్డి
3 శ్రీసత్యసాయి ఎం. శంకర్ నారాయణ
4 అన్నమయ్య గడికోట శ్రీకాంత్రెడ్డి
5 కర్నూలు వై. బాలనాగిరెడ్డి
6 నంద్యాల కాటసాని రాంభూపాల్రెడ్డి
7 వైఎస్సార్(కడప) కే. సురేష్ బాబు
8 తిరుపతి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి
9 నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి
10 ప్రకాశం బుర్రా మధుసూదన యాదవ్
11 బాపట్ల మోపిదేవి వెంకట రమణ
12 గుంటూరు మేకతోటి సుచరిత
13 పల్నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
14 ఎన్టీఆర్ వెల్లంపల్లి శ్రీనివాస్రావు
15 కృష్ణా పేర్ని వెంకటరామయ్య( నాని)
16 ఏలూరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని)
17 పశ్చిమ గోదావరి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు
18 తూర్పు గోదావరి జగ్గంపూడి రాజ ఇంద్ర వందిత్
19 కాకినాడ కురసాల కన్నబాబు
20 కోనసీమ పొన్నాడ వెంకట సతీష్ కుమార్
21 విశాఖపట్నం ముత్తెంశెట్టి శ్రీనివాసరావు
22 అనకాపల్లి కరణం ధర్మశ్రీ
23 అల్లూరి సీతారామ రాజు కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ
24 పార్వతీపురం మాన్యం పాముల పుష్పశ్రీవాణి
25 విజయనగరం చిన్న శ్రీను
26 శ్రీకాకుళం ధర్మాన కృష్ణదాస్
రీజినల్ కో- ఆర్డినేటర్లు
1. చిత్తూరు,అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య- డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
2. కర్నూలు, నంద్యాల- సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
3. వైఎస్సార్, తిరుపతి- అనిల్ కుమార్ యాదవ్
4. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల- బాలినేని శ్రీనివాస్ రెడ్డి
5. గుంటూరు, పల్నాడు- కొడాలి వెంకటేశ్వరరావు( నాని)
6. ఎన్టీఆర్, కృష్ణా- మర్రి రాజశేఖర్
7. ఏలురు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ- పీవీ మిథున్రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్
8. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు- వైవీ సుబ్బారెడ్డి
9. పార్వతీపురం మాన్యం, విజయనగరం, శ్రీకాకుళం- బొత్ససత్యనారాయణ
26 జిల్లాలకు ఇన్చార్జి మంత్రులు వీరే..
ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియమకాలు జరిగాయి. తాము ఇన్చార్జిగా ఉండే జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలను, పాలనపరమైన వ్యవహారాలను ఈ మంత్రులు పర్యవేక్షిస్తారు.
జిల్లాల వారీగా ఇన్చార్జి మంత్రుల వివరాలు
జిల్లా పేరు ఇన్చార్జి మంత్రి
1 గుంటూరు ధర్మాన ప్రసాదరావు
2 కాకినాడ సీదిరి అప్పల రాజు
3 శీకాకుళం బొత్స సత్యనారాయణ
4 అనకాపల్లి రాజన్న దొర
5 ఏఎస్ఆర్ఆర్ గుడివాడ అమర్నాథ్
6 విజయనగరం బూడి ముత్యాల నాయుడు
7 పశ్చిమ గోదావరి దాటిశెట్టి రాజా
8 ఏలూరు పినిపె విశ్వరూప్
9 తూర్పుగోదావరి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్
10 ఎన్టీఆర్ తానేటి వనిత
11 పల్నాడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు
12 బాపట్ల కొట్టు సత్యనారాయణ
13 అమలాపురం జోగి రమేష్
14 ఒంగోలు మేరుగ నాగార్జున
15 విశాఖపట్నం విడదల రజిని
16 నెల్లూరు అంబటి రాంబాబు
17 కడప ఆదిమూలపు సురేష్
18 అన్నమయ్య కాకాణి గోవర్థన్రెడ్డి
19 అనంతపురం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
20 కృష్ణా ఆర్కే రోజా
21 తిరుపతి నారాయణ స్వామి
22 నంద్యాల అంజాద్ బాషా
23 కర్నూలు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
24 సత్యసాయి గుమ్మనూరి జయరాం
25 చిత్తూరు కేవి ఉషాశ్రీ చరణ్
26 పార్వతీపురం గుడివాడ అమర్నాథ్