కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
సుధాకర్రావు మృతికి సీఎం వైయస్ జగన్ సంతాపం
29 Oct 2019 12:27 PM
అమరావతి: ఆర్టీఐ మాజీ కమిషనర్ సుధాకర్రావు మృతిపట్ల సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుధాకర్రావు కుటుంబ సభ్యులకు సీఎం వైయస్ జగన్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఉమ్మడి ఏపీలో 2005–10 వరకు ఆర్టీఐ కమిషనర్గా పనిచేసిన సుధాకర్రావు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికి సుధాకర్రావు అత్యంత సన్నిహితులు.