కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ప్రభుత్వ నిర్ణయంతో గిరిజన విద్యార్థుల్లో ఆనందం
28 Oct 2019 5:53 PM
అమరావతి: ప్రభుత్వ నిర్ణయంతో గిరిజన విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. తొలిసారిగా గిరిజన విద్యార్థులకు ఆయూష్లో పీజీ సీట్లలో చోటు కల్పిస్తూ వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లలో ఆయూష్ పీజీ సీట్లలో గిరిజన రిజర్వేషన్లు అమలు కాలేదు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో ఒక సీటు, తిరుపతి కళాశాలలో రెండు సీట్లను గిరిజనులకు కేటాయించింది.