టీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్న
7కి ఏడు ఎమ్మెల్సీలను మేమే గెలుస్తాం
23 Mar 2023 5:45 PM
మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 7 స్థానాలకు ఏడు ఎమ్మెల్సీలను మేమే గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. గురువారం మీడియా పాయింట్ వద్ద మంత్రి మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మాటలు గొప్పలు చెప్పుకోవడానికే పనికి వస్తాయన్నారు. రాజీనామా ఆమోదిస్తే స్పీకర్ చెబుతారు కదా అని ప్రశ్నించారు. గంటా అతని పబ్లిసిటీ కోసం చెప్పుకుంటే మేమెందుకు సమాధానం చెప్పాలని అన్నారు. టీడీపీ నేతలకు నిలకడ లేదని ధ్వజమెత్తారు.