రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
15వ ఆర్థిక సంఘం చైర్మన్ను కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి
23 Aug 2019 5:24 PM
న్యూఢిల్లీ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ తరఫున ఎన్కే సింగ్కు విజయసాయిరెడ్డి ఆహ్వానం పలికారు. సీఎం వైయస్ జగన్ రాసిన లేఖన్ ఆర్థిక సంఘం చైర్మన్కు అందజేశారు. సీఎం వైయస్ జగన్ ఆహ్వానంపై ఎన్కే సింగ్ సానుకూలంగా స్పందించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీ పర్యటనకు వస్తానని పేర్కొనట్లు చెప్పారు.