చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ముమ్మరంగా విజయ సంకల్ప స్థూపం నిర్మాణ పనులు
03 Jan 2019 3:51 PM
శ్రీకాకుళం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చివరి దశకు చేరింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో నిర్మిస్తున్న విజయ సంకల్ప స్థూపం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 9వ తేదీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు.
ఈ మేరకు గురువారం స్థూపం నిర్మాణ పనులను వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్రెడ్డి, తలశీల రఘురాం తదితరులు పరిశీలించారు.