అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ఆడపిల్లల చావులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడమేంటి?
09 Sep 2021 1:19 PM
మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
గుంటూరు: ప్రతిపక్ష టీడీపీ అడపిల్లల చావులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం ఏంటని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. నరసరావుపేటకు ఇప్పుడు లోకేష్ పర్యటన చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. శవాల మీద పేలాలు వేరుకుంటూ లోకేష్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంగా మీకు బాధ్యత లేదా అని నిలదీశారు. అన్యాయం జరిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమన్నారు. దిశ చట్టాన్ని మీ హయాంలో ఎందుకు తీసుకురాలేదన్నారు. దిశ చట్టం ద్వారా మహిళలకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తుందని చెప్పారు.