వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రేపు పులివెందులకు వైయస్ జగన్
27 May 2019 2:21 PM
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వైయస్ఆర్ జిల్లాకు వెళ్లనున్నారు. రేపు ఉదయం తాడేపల్లి నుంచి పులివెందుల చేరుకొని ఇడుపులపాయలో తన తండ్రి దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అదేరోజు సాయంత్రం వైయస్ జగన్ తిరుపతి వెళ్లనున్నారు. రాత్రి తిరుమలలో బస చేసి ఎల్లుండి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.