రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
నేడు వైయస్ జగన్ పర్యటన వివరాలు
29 Mar 2019 10:19 AM
అమరావతి : ప్రతిపక్షనేత, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. ఉదయం ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడులో పర్యటిస్తారు. అనంతరం కడప జిల్లాలోని బద్వేలులో పర్యటిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు మైదుకూరులో పర్యటిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటన విడుదల చేశారు.