వైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎం
థ్యాంక్యూ సీఎం సర్..
17 Jun 2022 3:35 PM
సీఎం వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపిన గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు
తాడేపల్లి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయడంతో ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ను ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం కలిశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయడంతో హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భీమిరెడ్డి అంజన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బత్తుల అంకమరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్స్ విప్పర్తి నిఖిల్కృష్ణ, భార్గవ్ సుతేజ్, అదనపు ప్రధాన కార్యదర్శి బిఆర్ఆర్.కిశోర్, ముఖ్యమంత్రి సలహాదారు (గ్రామ, వార్డు సచివాలయాలు, స్పందన కార్యక్రమం) ఆర్. ధనంజయ రెడ్డి ఉన్నారు.