మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
‘మనబడి నాడు–నేడు’కు రూ.50 లక్షల విరాళం
26 Mar 2021 6:49 PM
తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు స్ఫూర్తి పొంది తానా ఫౌండేషన్ (ఇండియా) రూ.50 లక్షల విరాళం ప్రకటించింది. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ను వైయస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తాతినేని పద్మావతి, తాతినేని వెంకట కోటేశ్వరరావు దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తానా ఫౌండేషన్ (ఇండియా) మేనేజింగ్ ట్రస్టీ, సెక్రటరీ కేఆర్కే ప్రసాద్ తరపున రూ.50 లక్షల విరాళానికి సంబంధించిన చెక్కును సీఎంకు అందజేశారు.