ఆరో రోజు ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాలు

అసెంబ్లీ: ఆరో రోజు ఏపీ అసెంబ్లీ 2023-24 వార్షిక బ‌డ్జెట్‌ సమావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాస‌న‌స‌భ మొదలులైంది. స‌భ‌లో రైతు సంక్షేమంపై చ‌ర్చ జ‌రుగుతుంది. రైతుల కోసం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేస్తున్న మేలు, ఆర్బీకే సేవ‌లపై చ‌ర్చిస్తున్నారు. అదే విధంగా గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై చర్చ కొనసాగనుంది.

Back to Top