వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
వైయస్ఆర్ సీపీ కార్యకర్తపై కక్ష సాధింపు చర్యలు
26 May 2019 7:08 PM
అనంతపురం : వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై పుట్టపర్తి ఎస్సై దిలీప్ కుమార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారు. పుట్టపర్తికి చెందిన వైయస్ఆర్ సీపీ కార్యకర్త ఉత్తప్పపై దాడి చేశారు. తప్పుడు కేసులు బనాయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఎస్సై వేధింపులు భరించలేక ఉత్తప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి ఉత్తప్పను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఉత్తప్ప పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.కాగా ఎస్సై దిలీప్ టీడీపీ నేతల డైరెక్షన్లో పని చేస్తూ తమని వేధిస్తున్నారని వైయస్ఆర్ సీపీ నేతలు ఆరోపించారు. ఎస్సై దిలీప్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.