మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై మంత్రి గౌతమ్రెడ్డి సమీక్ష
24 Feb 2021 1:11 PM
విజయవాడ: నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలపై ఉన్నతాధికారులతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నైపుణ్యశాఖ లక్ష్యం, ఉద్దేశాలను అధికారులకు వివరించారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో కోర్సులు, శిక్షణ అంశాలను మంత్రి గౌతమ్రెడ్డికి అధికారులు వివరించారు.