సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన రిటైర్డ్ జ‌స్టిస్ శ్యామ్‌ప్ర‌సాద్‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని విశ్రాంత న్యాయ‌మూర్తి జస్టిస్‌ గుడిసేవ శ్యామ్‌ ప్రసాద్ తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఏపీ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ హైపవర్‌ కమిటీ ఛైర్మన్‌గా ఇటీవల నియమితులై, బాధ్య‌త‌లు స్వీకరించిన జస్టిస్‌ గుడిసేవ శ్యామ్‌ ప్రసాద్‌.. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు పుష్ప‌గుచ్ఛం అంద‌జేసిన కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 

Back to Top