చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
సీఎం వైయస్ జగన్ పాదయాత్ర ఒక చరిత్ర
06 Nov 2019 1:36 PM
తాడేపల్లి: సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి చేసిన పాదయాత్ర ఒక చరిత్ర సృష్టించిందని ఏపీ పబ్లిక్ అఫైర్స్ అడ్వయిజర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, సీఎం ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ తలశీల రఘురాం సీఎం క్యాంపు కార్యాలయంలో కేక్కట్ చేశారు.