వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఎల్లో వైరస్ ఎంత డేంజరంటే!
11 Apr 2020 10:59 AM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
తాడేపల్లి: చంద్రబాబును నమ్మి దేనికోసమైనా సిద్ధపడే వారికి ఆయన ఎల్లో వైరస్ ఎక్కిస్తాడంటూ వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతాలో.. 'తనను నమ్మి దేనికైనా సిద్ధపడే వారికి బాబు ఎల్లో వైరస్ ఎక్కిస్తాడు. అదెంత డేంజరస్గా పనిచేస్తుందంటే.. 30-40 ఏళ్ల పాటు సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు మొత్తం ఒకటి రెండేళ్లలో నాశనం చేసుకుంటారు. పనైపోగానే వైరస్ ఇంజెక్షన్ ఇంకొకరికి గుచ్చుతాడు. ‘మత్తు’లో ఏం జరిగిందో మొదట అర్థం కాదు వాళ్లకు' అంటూ విజయసాయి రెడ్డి తన ట్వీట్లో పేర్కొన్నారు