చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
తెలుగు రాష్ట్రాల మధ్య చట్టబద్ధంగా విభజన జరగలేదు
02 Feb 2022 1:14 PM
రాజ్యసభలో వైయస్ఆర్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య చట్టబద్ధంగా విభజన జరగలేదని రాజ్యసభలో వైయస్ఆర్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10 కింద సంస్థలు, ఆస్తుల పంపకంపై కేంద్రాన్ని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఆస్తులు, సంస్థల విభజన ప్రక్రియ వేగవంతం చేయడానికి తీసుకుంటున్న చర్యలు ఏంటని నిలదీశారు. కమిటీ సిఫార్సుల మేరకు ఆస్తులు, సంస్థల విభజన జరుగుతుందని విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పింది.