కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
రేపల్లె రైల్వేస్టేషన్ ఘటన అత్యంత బాధాకరం
02 May 2022 11:55 AM
మంత్రి విడదల రజిని
గుంటూరు: రేపల్లె రైల్వే స్టేషన్ ఘటన అత్యంత బాధాకరమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఒక మహిళగా, తల్లిగా తనకు చాలా బాధ వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం వెళ్లిన ఒక మహిళపై అత్యాచారం చేయడం హేయమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘటనను సీరియస్గా తీసుకోవాలని పోలీసులకు సూచించడంతో పాటు బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ అధికారులను ఆదేశించారని తెలిపారు.
నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం బాధితుల కుటుంబానికి అండగా ఉంటామనే అన్నారు. బాధితురాలికి రూ.2 లక్షల తక్షణ సాయం చెక్కును అందించారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చేస్తామని పేర్కొన్నారు.