రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం
22 Nov 2021 1:31 PM
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి స్పందన
సచివాలయం: మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. టెక్నికల్గా, లీగల్గా ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దడానికి ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కేబినెట్ సమావేశంలో తాను లేనని, పూర్తి వివరాలు తెలియదని చెప్పారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. తెలుగుదేశం పార్టీ కావాలనే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని రెండున్నరేళ్లుగా రాజధాని పేరుతో ఉద్యమం నడిపిస్తోందని, దీనికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంతపాడుతున్నాయన్నారు. ఇంటర్వెల్ మాత్రమే అయిందని, సినిమా శుభం కార్డు పడినప్పుడు తెలుస్తుందన్నారు.