రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
చిల్లర రాజకీయాలు మానుకో చంద్రబాబూ
24 Mar 2020 6:09 PM
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు
విశాఖపట్నం: కరోనాను చంద్రబాబు రాజకీయానికి వాడుకుంటున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు. బాబు ధోరణి ఆక్షేపణీయమని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విశాఖలో మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. కరోనాపై సీఎం వైయస్ జగన్ ప్రతి రెండు గంటలకోసారి సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం ప్రచారం కంటే పని చేయడానికే ఎక్కవ ప్రాధాన్యత ఇస్తుందన్నారు.