వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
23 Nov 2021 3:31 PM
శాసనమండలి కొనసాగించాలని అసెంబ్లీలో తీర్మానం
అసెంబ్లీ: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసన మండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాసన మండలి కొనసాగించాలనే తీర్మానాన్ని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మండలి రద్దు నిర్ణయం తరువాత సందిగ్ధత నెలకొందని, సందిగ్ధతను తొలగించేందుకే మండలి కొనసాగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని మంత్రి బుగ్గన తెలిపారు. శాసనమండలి రద్దు ఉపసంహరణ తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది.