వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వైయస్ జగన్ ప్రభుత్వం ప్రతీ రైతుకు న్యాయం చేస్తుంది
09 May 2023 2:51 PM
మణిపూర్ నుంచి ఏపీ విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చాం
విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం: మణిపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చామని విద్యా శాఖమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇంకెవరైనా విద్యార్థులు ఉంటే తీసుకువచ్చేందుకు ఏపీ భవన్ అధికారులతో టచ్లో ఉన్నామని చెప్పారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రైతుల విషయంలో కోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నదే వైయస్ జగన్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుకునేందుకు చంద్రబాబు రైతు యాత్ర పేరుతో తిరుగుతున్నాడన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం రూపొందించేందుకు ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. వైయస్ జగన్ ప్రభుత్వం ప్రతీ రైతుకు న్యాయం చేస్తుందన్నారు.