అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
చంద్రబాబుది ఎప్పుడూ క్రిమినల్ ఆలోచనలే
20 Oct 2021 11:43 AM
టీడీపీని నిషేధించాలని ఎన్నికల కమిషన్ను కోరుతాం
మంత్రి బొత్స సత్యనారాయణ
విజయనగరం: ప్రతిపక్ష నేత చంద్రబాబుది ఎప్పుడూ క్రిమినల్ ఆలోచనలేనని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సీఎం వైయస్ జగన్పై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలు అభ్యంతరకరమని మంత్రి ఖండించారు. టీడీపీని నిషేధించాలని ఎన్నికల కమిషన్ను కోరుతామని బొత్స తెలిపారు. టీడీపీ నేతల భాషను పవన్, సోము వీ్రరాజు ఎందుకు ఖండించడం లేదని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు.