కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
రూ.150 కోట్ల అవినీతిలో చంద్రబాబు, లోకేష్కు వాటా
15 Jun 2020 4:01 PM
అచ్చెన్నాయుడిని కలవాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి
ప్రభుత్వాన్ని చంద్రబాబు నిందించడం సరికాదు
మంత్రి బొత్స సత్యనారాయణ
తాడేపల్లి: ఈఎస్ఐలో జరిగిన రూ.150 కోట్ల అవినీతిలో చంద్రబాబు, లోకేష్కు వాటా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అచ్చెన్నాయుడిని కలవాలంటే ఎవరైనా కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడిని కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు. ఈఎస్ఐలో అవినీతి జరగలేదని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు అవినీతికి పాల్పడలేదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. అరెస్టు అన్యాయమని మాట్లాడితే సరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.