చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యం
స్పీచ్లతో పనులు కావని పవన్ తెలుసుకోవాలి
16 Jan 2020 11:51 AM
జేసీ మాదిరిగా డబ్బు ఉన్నవాళ్లు రాయలసీమలో లేరు
మంత్రి అవంతి శ్రీనివాస్
కర్నూలు: పవన్కు గ్రామ సచివాలయాల గురించి తెలియకపోతే జనసేన నాయకులనే అడిగి తెలుసుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉద్దానం, విజయనగరం వెళ్లి పవన్ స్పీచ్లు ఇచ్చారని, స్పీచ్లతో పనులు కావని పవన్ తెలుసుకోవాలన్నారు. అమరావతి, విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందాయని, అక్కడి ప్రజలకు డబ్బులున్నాయని, భూములున్నాయని చెప్పారు. వారి పిల్లలు అమెరికాలో చదువుతున్నారని గుర్తు చేశారు. ఎవరికైన కష్టం వస్తే అమెరికా నుంచి ఫండ్స్ వస్తాయన్నారు. రాయలసీమలో చాలా మంది పేదలున్నారని చెప్పారు. జేసీ దివాకర్రెడ్డి లాగా డబ్బులున్నవారు లేరన్నారు.