కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ప్రజా సమస్యలపై టీడీపీ సభ్యులకు చిత్తశుద్ధి లేదు
20 Mar 2023 9:59 AM
మంత్రి అంబటి రాంబాబు
అమరావతి: ప్రజా సమస్యలపై టీడీపీ సభ్యులకు చిత్తశుద్ధి లేదని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ప్రశ్నోత్తరాలు అడ్డుకోవడం సరికాదని మంత్రి అంబటి రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో కావాలనే టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నారని ధ్వజమెత్తారు.