ప్రజా సమస్యలపై టీడీపీ సభ్యులకు చిత్తశుద్ధి లేదు

మంత్రి అంబ‌టి రాంబాబు
 

అమ‌రావ‌తి: ప్రజా సమస్యలపై టీడీపీ సభ్యులకు చిత్తశుద్ధి లేద‌ని మంత్రి అంబ‌టి రాంబాబు మండిప‌డ్డారు. ప్రశ్నోత్తరాలు అడ్డుకోవడం సరికాద‌ని మంత్రి అంబటి రాంబాబు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. సభలో కావాలనే టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.  

తాజా వీడియోలు

Back to Top