పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
బీటెక్ విద్యార్థిని తేజశ్రీ మృతిపై విచారణ కమిటీ
07 Feb 2021 12:23 PM
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
విజయవాడ: మనస్తాపానికి గురైన బీటెక్ విద్యార్థిని తేజశ్రీ మృతిపై విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గొడుగుపాలెంలో బీటెక్ విద్యార్థిని తేజశ్రీ ఈ నెల 6వ తేదీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఎంతగానో బాధించిందన్నారు. విద్యార్థిని మృతిపై ప్రొఫెసర్ యేసు రత్నం, ప్రొఫెసర్ స్వర్ణ కుమారి, ప్రొఫెసర్ స్వరూప రాణిలతో కమిటీ విచారణ నిర్వహిస్తుందన్నారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.