చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
విద్యను వ్యాపారం చేస్తే సహించం
01 Jul 2019 5:20 PM
ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల నియంత్రణ పాటించాలి
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
కర్నూలుః విద్యాశాఖలో సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పెనుమార్పులు తీసుకువచ్చారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు పాటించని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫీజుల నియంత్రణ తప్పక పాటించాలని ఆదేశించారు. విద్యను వ్యాపారం చేస్తే సహించం అని తెలిపారు.