టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన
వైయస్ జగన్తో కర్నాటక సీఎం కుమారస్వామి భేటీ
15 Jun 2019 2:44 PM
న్యూఢిల్లీ: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డితో కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ రోజు ఏపీ భవన్లో పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఢిల్లీలోని రోడ్ నం-1 జన్పథ్లో కర్నాటక సీఎం వైయస్ జగన్ను కలిసి అభినందనలు తెలిపారు.మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నీతి అయోగ్ సమావేశంలో ఏపీ సీఎం వైయస్ జగన్ పాల్గొననున్నారు.