ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
కాపుల అభ్యున్నతికి సీఎం వైయస్ జగన్ కట్టుబడి ఉన్నారు
18 Oct 2019 2:39 PM
కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా
విజయవాడ: పుల అభ్యున్నతికి సీఎం వైయస్ జగన్ కట్టుబడి ఉన్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రెండో రోజు కాపు విదేశృ విద్య దీవెన సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టారు. కాపులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కాపులకు ఏడాదికి రూ.2 వేల కోట్లను సీఎం వైయస్ జగన్ కేటాయిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపులను మోసం చేశారని మండిపడ్డారు. కాపు విదేశీ విద్య దీవెన పథకానికి రూ.100 కోట్లు కేటాయించారని తెలిపారు.