వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
18 శాతం నేరాలు తగ్గుముఖం
04 Jan 2021 12:01 PM
హోం మంత్రి మేకతోటి సుచరిత
తిరుపతి: గతేడాది రాష్ట్రంలో నేరాల సంఖ్య 18 శాతం తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్లో ఆమె మాట్లాడుతూ..జాతీయ స్థాయిలో ఏపీ పోలీస్ శాఖకు అనేక అవార్డులు వచ్చాయన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొంత మంది ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఓర్వలేక కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. పోలీసులపై బురదజల్లే ప్రయత్నం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరం ఎవరూ చేసినా చట్టం తన పని తాను చేస్తుందని హెచ్చరించారు.