నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
సీఎంను కలిసిన బిశ్వజిత్ దాస్గుప్తా
15 Dec 2021 12:30 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా (ఏవీఎస్ఎమ్, వైఎస్ఎమ్, విఎస్ఎమ్) తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తూర్పు నావికాదళ కమాండింగ్ ఇన్ చీఫ్గా వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఈఎన్సీ ఫ్లాగ్ ఆఫీసర్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్గుప్తాని సీఎం సన్మానించి.. శ్రీవేంకటేశ్వరస్వామి ప్రతిమ అందజేశారు. సీఎం వైయస్ జగన్ను కలిసిన వారిలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్ వీఎస్సీ రావు, కెప్టెన్ ప్రదీప్ సింగ్ సేతి, సివిల్ మిలటరీ లైజన్ ఆఫీసర్ కమాండర్ సుజిత్ రెడ్డి ఉన్నారు.