వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టీడీపీ నేతలు హత్యా రాజకీయాలు మానుకోవాలి
16 Nov 2019 11:21 AM
కిశోర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన డిప్యూటీ సీఎం ఆళ్లనాని
పశ్చిమ గోదావరి: టీడీపీ నేతలు హత్యా రాజకీయాలు మానుకోవాలని మంత్రి ఆళ్ల నాని సూచించారు. దారుణ హత్యకు గురైన వైయస్ఆర్సీపీ కార్యకర్త కిశోర్ కుటుంబ సభ్యులను మంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యే వాసుబాబు పరామర్శించారు. కిశోర్ హత్య కేసులో 9 మందిపై కేసులు నమోదు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు కోరినట్లు చెప్పారు. కిశోర్ కుటుంబానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.ఈ ఘటనను సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి తెలిపారు.