రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య
15 Nov 2019 6:25 PM
పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. భీమడోలు మండలం అంబరుపేటలో భూ వివాదం నేపథ్యంలో వైయస్ఆర్సీపీ కార్యకర్త పసుపర్తి కిశోర్పై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కిశోర్ అక్కడిక్కడే మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సోదరుడు గోపాలం ప్రోదర్భలంతో టీడీపీ కార్యకర్తలు దాడి చేసి చంపారని మృతుని బంధువులు పేర్కొన్నారు.